సమస్య: రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యెడిన్
1. కడిమిళ్ళ శ్రీవిరించి గారు, నరసాపురం.
సమస్య: రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యము లభ్యమయ్యెడిన్
పోతన తొల్లివ్రాసెనయ పొల్పుగ భాగవతమ్మునందు క్షో-
ణీతల రాజసింహమవనిన్ పరిపాలన జేసియుండె, వి-
ఖ్యాతినిగన్న రామునకు, కార్యముదీరగ నెంచి రావణా-
రాతికి మ్రొక్కువారికి నిరంతర సౌఖ్యములభ్యమయ్యెడిన్!!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి